కడప: నగరంలోని కాగితాలపెంటలో వెలిసిన కాటివాలె సాహెబ్ (ఖుద్-సె-సిర్రహుల్) దర్గాలో శనివారం నుంచి ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఉరుసులో భాగంగా శనివారం రోజు గంధం, ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఉరుసు , 2వ తేదీ సోమవవారం నాడు తహ్లీల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ట్యాగ్లుఉరుసు కడప కాగితాలపెంట కాటివాలె సాహెబ్ చెమ్మిమియాపేట
ఇదీ చదవండి!
నేనుసేసే చేఁతలలో నెరుసున్నదా – అన్నమయ్య సంకీర్తన
పదకవితా పితామహుని ‘కడపరాయడు’ ఎవరినో తలపోస్తూ కోపిస్తున్నాడని కలహాంతరియైన నాయిక ఇట్లా వాపోతున్నది. వర్గం : శృంగార సంకీర్తన రాగము: …