కడప: నగరంలోని కాగితాలపెంటలో వెలిసిన కాటివాలె సాహెబ్ (ఖుద్-సె-సిర్రహుల్) దర్గాలో శనివారం నుంచి ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఉరుసులో భాగంగా శనివారం రోజు గంధం, ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఉరుసు , 2వ తేదీ సోమవవారం నాడు తహ్లీల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ట్యాగ్లుఉరుసు కడప కాగితాలపెంట కాటివాలె సాహెబ్ చెమ్మిమియాపేట
ఇదీ చదవండి!
హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం
రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …