ఇడుపులపాయ: ట్రిపుల్ఐటి విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంతో శనివారం రాత్రి విద్యార్థులందరు స్వగ్రామాలకు పయనం అయ్యారు. ట్రిపుల్ఐటి నుంచి వివిద దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపారు.
ట్యాగ్లుఇడుపులపాయ ట్రిపుల్ఐటి దసరా దసరా సెలవలు
ఇదీ చదవండి!
విపక్షనేత ఇంట్లో పోలీసు సోదాలు
ఎలాంటి వారంటూ లేకుండా వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గెస్ట్హౌస్లో శనివారం నెల్లూరు జిల్లాకు చెందిన పోలీసులు సోదా చేశారు. పోలీసులు …