మైదుకూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

మైదుకూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున ముగ్గురు, వైకాపా తరపున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 8 మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.

శనివారం సాయంత్రం వరకు మైదుకూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …

చదవండి :  రాజంపేట శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు
1 వేల్పుల లక్షుమయ్య – సమాజ్ వాది
2 రఘురామిరెడ్డి శెట్టిపల్లి – వైకాపా
3 శెట్టిపల్లి నాగిరెడ్డి – వైకాపా
4 డి  ఆంజనేయులు – వైఎస్సార్ ప్రజా పార్టీ
5 బి వెంకటమ్మ – భారతీయ వైకాపా
6 ఎం  జెర్మియా –  బసపా
7 తాతిరెడ్డి వెంకటరెడ్డి – పిరమిడ్ పార్టీ
8 డి జనార్ధన్ రెడ్డి – నేకాపా
9 పుట్టా మహేష్ కుమార్ – తెదేపా
10 పుట్టా శంకరయ్య – తెదేపా
11 పుట్టా సుధాకర్ యాదవ్ – తెదేపా
12 వెనుతుర్ల  రవిశంకర్ రెడ్డి – జైసపా
13 గోసెట్టి వెంకటరమణయ్య – జెడియు
14 ఎం పోలురెడ్డి – జెడియు
15 జి  సుబ్బారాయుడు – జనతా పార్టీ
16 కోటయ్యగారి మల్లిఖార్జునమూర్తి – కాంగ్రెస్
17 రెడ్డెం చంద్రశేఖర్ రెడ్డి – ఆర్జేడీ
18 పి వెంకట సుబ్బారెడ్డి – ఆరెల్డీ
19 చిలుంగారి చిన్న పుల్లయ్య – ఆమ్ ఆద్మీ
20 పి గౌస్ పీర్ –  అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్
21 డి శ్రీనివాసులు – స్వతంత్ర అభ్యర్థి
22 కదిరి దుర్గాప్రసాద్ – స్వతంత్ర అభ్యర్థి
23 రొద్దం అబ్దుల్ సలాం – స్వతంత్ర అభ్యర్థి
24 వి సాంబశివయ్య – స్వతంత్ర అభ్యర్థి
25 కె జయన్న – స్వతంత్ర అభ్యర్థి
26 పి బాలయ్య యాదవ్ – స్వతంత్ర అభ్యర్థి
27 బొమ్ము వీరనారాయణరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి
28 ఎస్  రామప్రతాప్ రెడ్డి – స్వతంత్ర అభ్యర్థి

ఇదీ చదవండి!

నేర గణాంకాలు 1992

మైదుకూరు దాడి కేసులో 35మంది విచారణకు అనుమతి

ప్రొద్దుటూరు: మైదుకూరు పట్టణంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసి గాయపరచిన కేసు(క్రైం నెంబరు 97/2013)లో నిందితులుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: