'దొప్పల్లె'కు శోధన ఫలితాలు

‘మిసోలిథిక్‌’ చిత్రాల స్థావరం చింతకుంట

చింతకుంటలో ఆదిమానవులు గీసిన చిత్రాలు

కడప జిల్లాలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలోని ఆది మానవుల శిలా రేఖా చిత్రాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం. తొలిసారిగా ఇర్విన్‌ న్యూ మేయర్‌ అనే ఆస్ట్రియా దేశస్థుడు ” లైన్స్‌ ఆన్‌ స్టోన్‌ – ది ప్రి హిస్టారిక్‌ రాక్‌ ఆర్ట్‌ ఆఫ్‌ ఇండియా“ అనే పుస్తకంలో చింతకుంట రేఖా చిత్రాల గురించి …

పూర్తి వివరాలు
error: