సభాధ్యక్షత : షేక్ హుసేన్
ప్రసంగించే కథకులు : వేంపల్లి అబ్దుల్ ఖాదర్, వేంపల్లి షరీఫ్, శ్రీమతి షహనాజ్ బేగం, సయ్యద్ మహమద్ ఇనయతుల్లా
నిర్వహణా సంస్థ : సాహిత్య అకాడమీ, బెంగుళూరు
రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.