ఉక్కు కర్మాగారం కోసం ప్రొద్దుటూరులో రౌండ్ టేబుల్ సమావేశం

When:
Sunday, August 16, 2015 @ 4:00 PM Indian/Maldives Timezone
2015-08-16T16:00:00+05:00
2015-08-16T16:30:00+05:00
Where:
NGO హోం
ప్రొద్దుటూరు
ఆంధ్ర ప్రదేశ్
India
Cost:
Free
Contact:
తవ్వా సురేష్ రెడ్డి

16న  కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కలగానే మిగులుతుందా !! “ అను అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం (16-08-2015) సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు NGO హోం నందు నిర్వహిస్తున్నట్టు రాయలసీమ అభివృద్ది ఉద్యమ వేదిక ప్రొద్దటూరు కన్వీనర్ తవ్వా సురేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరుకావాలని తెలిపారు.

ఇదీ చదవండి!

మనమింతే

కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి

రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: