పులివెందుల, ఆగస్టు 11 : అవినీతి, అక్రమాల విషయంలో మచ్చలేని కుటుంబం తమదని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక లయోలా కళాశాల అవరణలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాల పర్వం తమ వంశంలోనే లేదన్నారు. మంచి …
పూర్తి వివరాలు'గస'కు శోధన ఫలితాలు
అమ్మాయిలను విక్రయించే ముఠా గుట్టు రట్టు !
మైదుకూరు : ప్రేమ పేరుతో నయవంచన చేసి అమ్మాయిలను ముంబై,పూణేలకు తరలించి అమ్మకం చేసే నల్గురు ముఠా సభ్యులపై మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మైదుకూరులోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుకుంటున్న విద్యార్థిని ముంబైకి తరలిస్తూ పట్టుబడిన కేసులో మైదుకూరుకు చెందిన గడ్డం జగన్, వారి తల్లి సారమ్మ, రాయచోటి …
పూర్తి వివరాలుకడప నుండి కలెక్టరేట్ వరకూ …. తప్పెట ప్రభాకర్రావు ఐఏఎస్
కలెక్టరేట్ ఎలా వుంటుంది? కలెక్టర్ కనుసన్నలలో నడుస్తూ, ప్రభుత్వ శాసనాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం జన సందోహంతో రద్దీగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం… ఇలా రద్దీగా ఉండే కలెక్టరేట్లోకి అడుగుపెట్టిన రాయలసీమ పిల్లోడు దానిని పర్యవేక్షించే అధికారులను దగ్గరగా గమనించాడు. తను కూడా వారిలా ప్రజా సమస్యలను తీర్చే అధికారి కావాలని …
పూర్తి వివరాలు” సీమ” భూమి పుత్రుడు “మాసీమ”కు జోహార్..!
రాయలసీమ ఉద్యమనేత, సీనియర్ పాత్రికేయుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి గురువారం (19-05-2011) తెల్లవారుఝామున కడపలోని తమ స్వగృహంలో కన్ను మూశారు. రాయలసీమ జనబాహుల్యంలో “మాసీమ” గా ప్రసిద్ధుడైన రాజగోపాల్ రెడ్డి వయస్సు 80 సంవత్సరాలు. వెనుకబడిన రాయల సీమ అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత ప్రజ సమస్యల పట్ల ఎనలేని శ్రద్ధతో పోరు …
పూర్తి వివరాలురాయలసీమకు ఏమిచ్చింది శ్రీబాగ్!
నీళ్లు రాలేదు, రాజధాని తరలిపోయింది రాయలసీమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ పేరుతో జనవరి 27, 1934న జస్టిస్ పార్టీ ప్రముఖులు సీహెచ్ నరసింహారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం వంటి వారు ‘రాయలసీమ మహాసభ’ ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరం జనవరి 28న ఈ సంఘం ప్రథమ సమావేశం మద్రాసులో జరిగింది. కడప జిల్లా నాయకుడు …
పూర్తి వివరాలుసురభి నాటక కళ పుట్టింది కడప జిల్లాలోనే!
ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885 లో కడప జిల్లాలోని ‘సురభి’ గ్రామంలో కీచకవధ నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థా పకుడు వనారస గోవిందరావు. వనారస సోదరులు వనారస గోవిందరావు మరియు వనారస చిన్నరామయ్య కలిసి కడప జిల్లా చక్రాయపేట మండలములోని సురభిరెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక …
పూర్తి వివరాలుమైలవరంలో ‘మర్యాద రామన్న’ చిత్రీకరణ
కడప: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరో సునీల్ కలయికలో తెలుగులో నిర్మితమై విజయం సాధించిన ‘ ‘ సినిమాను కన్నడలోకి రిమేక్ చేస్తున్నారు. దర్శకుడు పత్తి వి.ఎస్.గురుప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం మైలవరం జలాశయంలో నటీనటులపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్మంజు, హీరో కోమల్, హీరోయిన్ నిషా, ప్రముఖ విలన్ వేషధారి …
పూర్తి వివరాలుజగన్ బహిరంగ లేఖ
ప్రతిపక్షం అదే. ఆరోపణలూ అవే. కానీ అసత్యాలంటూ ఒకపుడు వాటన్నిటినీ తిప్పికొట్టిన పాలక పక్షం… ఇపుడు ‘అవునా?’ అని ఆశ్చర్యం నటిస్తోంది. మనమే విచారిద్దాం… అంటూ సభా సంఘానికి సరేనంది. మొత్తమ్మీద అన్ని పక్షాలూ కలిసి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కారణం ఒక్కటే. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు లేకపోవటం. …
పూర్తి వివరాలువేమన శృంగార పద్యాలు
వెర్రి వానికైన వేషధారికినైన రోగికైన పరమ యోగికైన స్ర్తీల జూచినపుడు చిత్తంబు రంజిల్లు విశ్వదాభిరామ వినురవేమ అతడు పిచ్చివాడు కావొచ్చు, సందర్భానికో వేషం మార్చేవాడు కావొచ్చు, వ్యాధిగ్రస్తుడు కావొచ్చు. చివరికి గొప్ప యోగి కావొచ్చు, వీరున్నారే, వీరు నలుగురూ స్ర్తీలను చూసినప్పుడు మాత్రం ఎంతో కొంత కామ వికారానికి లోనవుతారు అని వేమన …
పూర్తి వివరాలు