ఎర్రగుడిపాడు కమలాపురం తాలూకాలోని ఒక గ్రామము. ఈ శాసనం క్రీ.శ. 575 నాటికి చెందినది కావచ్చు. మొదటివైపు 1. స్వస్తిశ్రీ ఎరిక 2. ల్ముత్తురాజుల్ల 3. కుణ్డికాళ్లు నివబుకా 4. ను ఇచ్చిన పన్నన 5. దుజయ రాజుల 6. ముత్తురాజులు నవ 7. ప్రియ ముత్తురాజులు 8. వల్లవ దుకరజులు ళక్షి …
పూర్తి వివరాలుమన కలమళ్ళ శాసనం (తొలి తెలుగు శాసనం) ఎక్కడుంది?
కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. …
పూర్తి వివరాలు