కడప జిల్లాలో ఏ స్థానం ఎవరికి?

కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు  రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని  పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన అన్ని అసెంబ్లీస్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.

కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన పార్టీల వివరాలు. ఆయా అభ్యర్థులు సాధించిన మెజార్టీ వివరాలు …

చదవండి :  పులివెందులలో ఎవరికెన్ని ఓట్లు?
నియోజకవర్గంగెలుపుమెజార్టీ
కడప అంజద్ బాషా (వైకాపా)44,245
పులివెందులవైఎస్ జగన్ (వైకాపా)75,243
జమ్మలమడుగుసి ఆదినారాయణ రెడ్డి (వైకాపా)12,167
ప్రొద్దుటూరురాచమల్లు ప్రసాద్ రెడ్డి (వైకాపా)13,025
మైదుకూరుశెట్టిపల్లి రఘురామిరెడ్డి (వైకాపా)11,386
బద్వేలుటి జయరాములు (వైకాపా)9,561
కమలాపురంపి రవీంద్రనాద్ రెడ్డి (వైకాపా)5,345
రాజంపేటమేడా మల్లిఖార్జున రెడ్డి (తెదేపా)11,000
రైల్వే కోడూరుకొరముట్ల శ్రీనివాసులు (వైకాపా)19,072
రాయచోటిగడికోట శ్రీకాంత్ రెడ్డి (వైకాపా)34,738
కడప పార్లమెంటువైఎస్ అవినాష్ రెడ్డ్డి(వైకాపా)1,90,265
రాజంపేట పార్లమెంటుపెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (వైకాపా)1,76,867
చదవండి :  'రాక్షస పాలన కొనసాగుతోంది' - సిఎం రమేష్

ఇదీ చదవండి!

రాజధాని శంకుస్థాపన

కడప జిల్లాపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది: గేయానంద్

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం సీమ ప్రజలంతా పోరుబాటకు సిద్ధం కావాల ప్రొద్దుటూరు: కడప జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం అలవికాని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: