పందివీడు, బద్వేలు తాలూకాలో సగిలేటి ఒడ్డున ఉన్న ఒక గ్రామము. ఈ గ్రామంలోని చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఉన్న గరుడ స్తూపంపైన చెక్కబడిన శాసనమిది.
శార్వరి నామ తెలుగు సంవత్సరంలో పోతరాజు అనే ఆయన చెన్నకేశవుని సన్నిధిలో గరుడాళ్వారుల ప్రతిష్టించిన విషయం ఈ శాసనం ద్వారా తెలుస్తోంది.
శాసన పాఠము:
1. [శుభ] మస్తు సావ౯రి సంవత్సర
2. పడేటు చెన్న కేసవ దేవర సంనిధి
3. గరుడాడు (ళు) వారిని క్రాంజ పోత
4. – రాజు ప్రతిష్టించెను | శ్రీ
Ref (No.13 of 1967)