రాజంపేట పార్లమెంటు స్థానంలో ఎవరికెన్ని ఓట్లు

కడప జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానం నుండి వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి గెలుపొందారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరపున ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీచేశారు. రాజంపేట లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన అభ్యర్తులకు దక్కిన ఓట్ల వివరాలు…

మిథున్  రెడ్డి పి.వి – వైకాపా – 601752 (52.23%)

చదవండి :  కడప కార్పోరేషన్ వైకాపా పరం

పురందేశ్వరి దగ్గుబాటి – భాజపా + తెదేపా – 426990 (37.06%)

ముజీబ్ హుస్సేన్ –  జైసపా – 59777 (5.19%)

సాయిప్రతాప్  ఏ – కాంగ్రెస్ – 29332 (2.54%)

నరేంద్రబాబు  ఎస్ – మహాజన సోషలిస్ట్ పార్టీ – 15086 (1.30%)

వెంకట  సుబ్బయ్య ఎన్ –బసపా – 8189 (0.71%)

ఎన్ దేవ – హిందుస్తాన్ జనతా పార్టీ – 3896 (0.33%)

వి  పట్టాభి – స్వతంత్ర అభ్యర్థి – 3549 (0.30%)

చదవండి :  ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

షేక్  జిలానీ – స్వతంత్ర అభ్యర్థి – 2630 (0.22%)

నోటా – 711 (0.062%)

రాజంపేట పార్లమెంటు స్థానంలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లు (శాతాలలో)
రాజంపేట పార్లమెంటు స్థానంలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లు (శాతాలలో)

ఇదీ చదవండి!

వైఎస్ హయాంలో

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: