అభిప్రాయం

“నారాయణ” లీలలు: రాజధాని కమిటీ మాయ : 1

రాజధాని కమిటీ

ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగానే… ‘కడప’ లెక్కను పరిగణలోకి తీసుకోని శివరామకృష్ణన్ మన దేశంలో రాష్ట్రాల విభజనగానీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటుగానీ కొత్త కాదు. కానీ గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రాజధాని గురించిన ఆలోచన లేక ఆందోళన ఒక పీడించే (obsession) స్థాయికి చేరడం ఇప్పుడే చూస్తున్నాం. రాజధాని అవసరం ఒక …

పూర్తి వివరాలు

అనంత జనవాహినిలో నువ్వెంత?

వాహిని సినిమా హాలు

అది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి…కరువుసీమ అయినా కురిసే ఆ కాస్త వర్షంతోనే సిరులు పండించగల రైతులు…బ్రిటిష్ వారు వేసిన మద్రాస్-బొంబాయి రైలు మార్గంలో ఉండే ఆ ఊరునుంచి ఎందరో వ్యాపారాలూ చేసారు…. ఆ ఊరునుంచి వచ్చిన మూలా నారాయణ స్వామి,పక్కనున్న కడప జిల్లాకు చెందిన బి.ఎన్.రెడ్డి తో కలిసి మద్రాస్ లో వాహినీ …

పూర్తి వివరాలు

నాగేశ్వరి అసలు వుందా లేదా?

నాగేశ్వరి

కడప లో సెక్యూరిటీ సర్వీసెస్ రాజా ప్రవీణ్ భార్య నాగేశ్వరి, 7ఏళ్ల కొడుకు గోల్డి గత డిసెంబర్ 10 వ తేది నుండి కనపడటం లేదు. నాగేశ్వరి@ నీలిమ M.A ,B.ed చేసింది. ఆమె తండ్రి retd. head constable వెంకట సుబ్బన్న. ఆయనకు నలుగురు కూతుర్లు,ఒక కొడుకు. అందరు ఉద్యోగస్తులే. నాగేశ్వరి …

పూర్తి వివరాలు

విపక్ష నేతలూ… మా కోసం వస్తారు కదూ..!

jagan-ramachandraiah

అయ్యా.. విపక్ష నేతలూ! కడప జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య ఉపాధి కరువై, ప్రభుత్వ ఆదరువు లేక, రోగాల పాలై బతుకీడుస్తున్నారు. మిమ్ములను, మీ పార్టీలని ఆదరించిన జిల్లా ప్రజలపైన ప్రభుత్వం కక్ష కట్టి వివక్ష చూపుతోంది. ఇదే విషయాన్ని మీ పార్టీల నేతలే పలు సందర్భాలలో వాక్రుచ్చినారు. ఇదే సమయంలో …

పూర్తి వివరాలు

ఆ రాజధాని శంకుస్థాపనకు హాజరుకాలేను

రాజధాని శంకుస్థాపన

ముఖ్యమంత్రిగారూ! ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవానికి రమ్మంటూ నాకు ఆహ్వాన పత్రిక పంపారు. రాయలసీమ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ‘నేను రాలేను’ అని చెప్పడానికి చింతిస్తున్నాను. సీమ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో మీరు చేసిన …

పూర్తి వివరాలు

‘సాహిత్య విమర్శ’లో రారాకు చోటు కల్పించని యోవేవి

యోవేవి తెలుగు విమర్శ సిలబస్

తెలుగులో రెండు సంవత్సరాల ఎం.ఏ కోర్సును అందిస్తున్న కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నాలుగవ సెమిస్టర్ లో విద్యార్థులకు ‘తెలుగు సాహిత్య విమర్శ’ (పేపర్ 401) పేర ఒక సబ్జెక్టును బోధిస్తోంది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం, ఆరుద్ర, ఎస్వీ రామారావు, లక్ష్మణ చక్రవర్తి, జివి సుబ్రహ్మణ్యం, బ్రహ్మానంద, వీరభద్రయ్య తదితరుల రచనలకు ఇందులో చోటు …

పూర్తి వివరాలు

మనకు జరగబోయే మరో మోసాన్ని ప్రతిఘటిద్దాం

suresh

కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం వస్తే ఇక్కడి జీవితాలకు కొంతైనా ఒక ఆదరువు, భరోసా లభించినట్లే. తరతరాలుగా దగాపడ్డ రాయలసీమ ఎన్నో కరువు, కాటకాలను చూసింది. రాయలసీమలో క్రిష్ణదేవరాయుల కాలంలో వజ్రాలను, వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారని విన్నాం. కానీ యిప్పుడు నీరులేక – పంటలు ఎండిపోయి కరువులతో జీవిస్తున్న రైతులు ఒకవైపు…చదివిన …

పూర్తి వివరాలు

పట్టిసీమ ల్యా… నీ తలకాయ ల్యా..!!

“15-ఆగస్టు”… అంటే “భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు” అని అంటాననుకొన్నారా ???? అక్కడే మీరు “పట్టిసీమలో” కాలేశారు.. ! – కాదు కాదు.. కానేకాదు.. 15-ఆగష్టు-2015 అంటే, “చంద్రబాబు నాయుడు” గారు “పట్టిసీమ నీటిని రాయలసీమకు తరలించి” సీమ కరువును తరిమికొట్టడానికి పెట్టుకొన్న గడువు.. – ఈ సుదినం రానే వచ్చింది. …

పూర్తి వివరాలు

సూక్ష్మ సేద్య రాయితీలలోనూ కడప, కర్నూలులపై ప్రభుత్వ వివక్ష

go34

సూక్ష్మ సేద్య పరికరాల (స్ప్రింక్లర్లు, బిందు సేద్య పరికరాలు మొదలైనవి) కొనుగోలు సబ్సిడీ విషయంలోనూ కడప, కర్నూలు జిల్లాలపై తెదేపా ప్రభుత్వం వివక్ష చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మసాగునీటి పథకం కింద వివిధ వర్గాల రైతులకు ప్రకటించిన సబ్సిడీల విషయంలో జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలలో …

పూర్తి వివరాలు
error: