కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన …
పూర్తి వివరాలుఎన్నికల ఫలితాలు
– 11:30 సీమాంధ్రలో అధికారం దిశగా తెదేపా – 10:15AM – రాజంపేట లోక్సభలో వైకాపా ఆధిక్యం – 10:05AM – 77స్థానాలలో వైకాపా ఆధిక్యం, 83స్థానాలలో తెదేపా ఆధిక్యం – 9:50AM – 73స్థానాలలో వైకాపా ఆధిక్యం, 80స్థానాలలో తెదేపా ఆధిక్యం – 9:44AM – 70స్థానాలలో వైకాపా ఆధిక్యం, 80స్థానాలలో …
పూర్తి వివరాలుఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు
ఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు లీకయ్యాయి. స్థానిక, మునిసిపల్ ఎన్నికలలో తెదేపా విజయాన్ని సాధించడంతో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించకుండా ఎన్టీవీ నిలుపుదల చేసినట్లు సమాచారం. సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన మే7 తర్వాత నీల్సన్ సంస్థ ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఎన్టీవీ …
పూర్తి వివరాలుకడప – హైదరాబాదు డబుల్ డెక్కర్ చార్జి రూ.570
కాచిగూడ – తిరుపతి రెండంతస్తుల రైలు పట్టాలెక్కింది. వారానికి రెండుసార్లు నడిచే ఏసీ డబుల్ డెక్కర్ సూపర్ఫాస్ట్ తొలి సర్వీసు బుధవారం కాచిగూడ నుంచి వయా ఎర్రగుంట్ల, కడప, రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్లింది. కడప రైల్వేస్టేషన్కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంది. ఈ డబుల్ డెక్కర్ రైలు వారానికి రెండుసార్లు జిల్లా …
పూర్తి వివరాలుఏ జడ్పీటీసీ ఎవరికి?
జిల్లాలో వైకాపా జడ్పీటీసీ స్థానాల్లోనూ భారీ ఆధిక్యతను చూపి జిల్లాపరిషత్ ను కైవసం చేసుకుంది. వైకాపా గెలిచిన జడ్పీటీసి స్థానాలు అట్లూరు బి.కోడూరు కాశినాయన పుల్లంపేట పెనగలూరు లక్కిరెడ్డిపల్లె రాయచోటి సంబేపల్లె లింగాల తొండూరు వేముల పులివెందుల సింహాద్రిపురం వేంపల్లె చక్రాయపేట కమలాపురం చెన్నూరు వల్లూరు జమ్మలమడుగు ముద్దనూరు ఎర్రగుంట్ల మైలవరం బి.మఠం …
పూర్తి వివరాలుకడప కార్పోరేషన్ వైకాపా పరం
కడప నగరపాలక సంస్థ (కార్పోరేషన్) వైకాపా పరమైంది. మొత్తం 50 డివిజన్లకు 42 డివిజన్లలో వైకాపా కార్పొరేటర్లు గెలుపొందారు. తెదేపా ఇక్కడ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. తెదేపా తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలకృష్ణ యాదవ్ వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైకాపా తరపున మేయర్ అభ్యర్థిగా …
పూర్తి వివరాలుఒకే దోవలో నాలుగు పురపాలికలు సైకిల్ చేతికి
గుంతకల్లు – నెల్లూరు దోవ జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఈ దోవలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ పట్టణాలు ఒకదాని తర్వాత మరోటి వరుసగా వస్తాయి. ఈ నాలుగూ పురపాలికలు కావడం ఒక విశేషమైతే ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికలలో ఈ నాలుగూ సైకిల్ చేతికి చిక్కాయి. కడప జిల్లా మొత్తానికి …
పూర్తి వివరాలుమంగళవారం దేవగుడిలో రీపోలింగ్
మే 7న జరిగిన పోలింగ్ సందర్భంగా ఘర్షణ జరిగిన దేవగుడిలో ఈనెల 13వ తేదీన (వచ్చే మంగళవారం) రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రీ-పోలింగ్ నిర్వహించనున్నారు. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను రాష్ట్ర …
పూర్తి వివరాలు‘కడపను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెయ్యండి’
జిల్లాలోని అన్ని పార్టీల నాయకులూ ఐక్యంగా ముందుకు వస్తే సీమాంధ్రకు రాజధానిగా కడప నగరాన్ని చేయాలని ఉద్యమం చేపడతా’మని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అజయ్కుమార్వీణ స్పష్టం చేశారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప జిల్లాను రాజధానిగా చేసేందుకు అన్ని వనరులున్నాయని- లేనిది చిత్తశుద్ధి మాత్రమేనన్నారు. …
పూర్తి వివరాలు