కడపలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఐటీహబ్గా మార్చడంతో పాటు స్మార్ట్సిటీగా కడపను తయారు చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన ప్రజాగర్జన లో బాబు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తానన్నారు. హైదరాబాద్ను తలదన్నేలా కడపను అభివృద్ధి చేసి …
పూర్తి వివరాలు