ఈ-పుస్తకాలు

సంవేదన (త్రైమాసిక పత్రిక) – ఏప్రిల్ 1969

samvedana magazine

1968-69 సంవత్సరాల్లో కడప నుంచి -కేవలం ఏడాదిన్నరకాలం మాత్రమే – వెలువడిన సాహిత్య పత్రిక ‘సంవేదన’. ఈ పత్రికను ‘యుగసాహితి’ నిర్వహించింది. యుగసాహితిలో రా.రా.తోపాటుగా గజ్జెల మల్లారెడ్డి, వైసీవీ రెడ్డి, ఆర్వియార్, సొదుం జయరాం, నల్లపాటి రామప్ప నాయుడు, టి.సాంబశివారెడ్డి, చెన్నారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, ఐ.సుబ్బారెడ్డి, చవ్వా చంద్రశేఖర రెడ్డి, వి. రామకృష్ణ …

పూర్తి వివరాలు

సంవేదన (త్రైమాసిక పత్రిక) – జనవరి 1969

samvedana magazine

1968-69 సంవత్సరాల్లో కడప నుంచి -కేవలం ఏడాదిన్నరకాలం మాత్రమే – వెలువడిన సాహిత్య పత్రిక ‘సంవేదన’. ఈ పత్రికను ‘యుగసాహితి’ నిర్వహించింది. యుగసాహితిలో రా.రా.తోపాటుగా గజ్జెల మల్లారెడ్డి, వైసీవీ రెడ్డి, ఆర్వియార్, సొదుం జయరాం, నల్లపాటి రామప్ప నాయుడు, టి.సాంబశివారెడ్డి, చెన్నారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, ఐ.సుబ్బారెడ్డి, చవ్వా చంద్రశేఖర రెడ్డి, వి. రామకృష్ణ …

పూర్తి వివరాలు

సంవేదన (త్రైమాసిక పత్రిక) – అక్టోబర్ 1968

samvedana magazine

పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, అక్టోబర్1968లో ప్రచురితం.

పూర్తి వివరాలు

సంవేదన (త్రైమాసిక పత్రిక) – జులై 1968

samvedana magazine

పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, జులై 1968లో ప్రచురితం.

పూర్తి వివరాలు

సంవేదన (త్రైమాసిక పత్రిక) – ఏప్రిల్ 1968

samvedana magazine

పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, ఏప్రిల్ 1968లో ప్రచురితం.

పూర్తి వివరాలు

అస్థిత్వం – డా.ఎం.వి.మైసూరారెడ్డి

అస్థిత్వం

పుస్తకం : ‘అస్థిత్వం’,  రచన: డా.ఎం.వి.మైసూరారెడ్డి (మాజీ మంత్రి, ఆం.ప్ర.ప్రభుత్వం), ప్రచురణ : అక్టోబర్ 2018లో ప్రచురితం.  ప్రతులకు :  విశాలాంధ్ర బుక్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ రాయలసీమ ఉద్యమ చరిత్రను, 1980వ దశకం నాటి సీమ ఉద్యమ గతులను కళ్ళకు కట్టిన పుస్తకమిది.

పూర్తి వివరాలు

ఘటికాద్రి హట యోగానంద భజన సంకీర్తనలు – కడప నారాయణదాసు

కడప నారాయణదాసు

కడప నారాయణదాసు సంకీర్తనలు తాడిపత్రిలో పుట్టి, కడపలో నివసించి పండరి భజన కీర్తనలను రచించి, తానే గురువై బృందాలకు పండరి భజన నేర్పిస్తూ తమిళనాడు (చోళంగిపురం) చేరుకుని ప్రజాబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయిన వాగ్గేయకారులు కడప నారాయణదాసు అలియాస్ ఏ నారాయణదాసు గారు. వారు 1934లో కూర్చిన పండరి భజన సంకీర్తనల సమాహారమే …

పూర్తి వివరాలు

నీలవేణి (కథల సంపుటి) – భారతం నాదమునిరాజు

నీలవేణి

నీలవేణి కథల సంపుటి కడప జిల్లాలో మొదటి కథా రచయితగా భారతం నాదమునిరాజు గుర్తించబడ్డారు. 1930లో జన్మించిన నాదమునిరాజు గారి జన్మస్థలం వేంపల్లి.రాజు గారు 1956లో రాసిన ‘నీలవేణి’ కడప జిల్లా నుండి వెలువడిన మొదటి కథగా సాహితీకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాదమునిరాజు గారి కథలను వారి మొదటి కథ ‘నీలవేణి’ …

పూర్తి వివరాలు
error: