జువారి సిమెంట్స్

‘జువారి సిమెంట్స్’కు ఉత్తమ యాజమాన్య అవార్డు

కడప: 2015-16 సంవత్సరానికి గానుఅం.ప్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ యాజమాన్య అవార్డుకు ఎర్రగుంట్లలోని ‘జువారి సిమెంట్స్’ కర్మాగారం ఎంపికైందని ఆ సంస్థ మానవ వనరుల విభాగం సీనియర్ మేనేజర్ శ్రీరాం కడప.ఇన్ఫోకు తెలిపారు.

కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వైఎస్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కర్మాగారంలో అనుసరించిన ఉత్తమ విధానాల కారణంగా తమకు ఈ అవార్డు దక్కిందని రావు తెలిపారు.

చదవండి :  మండలాధ్యక్ష రిజర్వేషన్లు - 27 పురుషులకు, 23 మహిళలకు

గతంలో 2010లో కూడా జువారి కర్మాగారం ‘ఉత్తమ యాజమాన్య’ అవార్డును దక్కించుకుంది.

కడప: 2015-16 సంవత్సరానికి గానుఅం.ప్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ యాజమాన్య అవార్డుకు ఎర్రగుంట్లలోని ‘జువారి సిమెంట్స్’ కర్మాగారం ఎంపికైందని ఆ సంస్థ మానవ వనరుల విభాగం సీనియర్ మేనేజర్ శ్రీరాం కడప.ఇన్ఫోకు తెలిపారు.

కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వైఎస్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కర్మాగారంలో అనుసరించిన ఉత్తమ విధానాల కారణంగా తమకు ఈ అవార్డు దక్కిందని రావు తెలిపారు.

చదవండి :  మాసీమ రాజగోపాల్‌రెడ్డి ఇక లేరు !

గతంలో 2010లో కూడా జువారి సిమెంట్స్ ‘ఉత్తమ యాజమాన్య’ అవార్డును దక్కించుకుంది.

ఇదీ చదవండి!

ఎన్నికల షెడ్యూల్ - 2019

ఎర్రగుంట్ల కౌన్సిలర్లపై అనర్హత వేటు

ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానాలకు పోటీచేసి గెలిచిన తర్వాత తెదేపాకు ఫిరాయించిన ఎనిమిది మంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: